Sunday, 20 June 2021

కోవిడ్: బ్రెజిల్‌లో 5,00,000 దాటిన మరణాలు... భయపెడుతున్న చలికాలం

బ్రెజిల్లో కోవిడ్ మరణాల సంఖ్య ఐదు లక్షలు దాటింది. ఇది ప్రపంచంలో రెండో అత్యధికం. మందకొడిగా సాగుతున్న వ్యాక్సినేషన్, చలికాలం ప్రారంభమవడంతో దేశంలో మహమ్మారి వ్యాప్తి మరింత తీవ్రం అవుతుందేమోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్షుడు జైర్ బోల్సనారో లాక్‌డౌన్, సామాజిక దూరం లాంటి నిబంధనల అమలుకు నిరాకరించడంతో దేశంలో వైరస్ వ్యాప్తి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xxyGNO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour