Sunday, 20 June 2021

గాంబూసియా ఫిష్: ఈ చేపలు పెంచితే దోమలు మాయం

గాంబూసియా అఫినిస్ అనేది ఒక రకం చేప. దీన్నే మస్కిటో ఫిష్ అని కూడా అంటారు. వర్షాకాలంలో పెరిగే దోమల బెడదకు ఈ చేపలతో చెక్ పెట్టాలని ప్రయత్నిస్తోంది విశాఖ కార్పొరేషన్. దోమల నివారణకు వీధుల్లో రసాయనాలతో కూడిన పొగను వదలడం వంటి పనుల కన్నా ఈ చేపలతో దోమల సమస్యను ఎదుర్కోవడం మెరుగ్గా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cUQCdq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour