Sunday, 20 June 2021

హైదరాబాద్‌: కోవిడ్ టీకాను నర్సు ఫోన్లో మాట్లాడుతూ రెండు సార్లు వేసిందని ఆరోపించిన యువతి - ప్రెస్ రివ్యూ

సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్న నర్సు తనకు వెంటవెంటనే రెండుసార్లు టీకా వేసిందని ఓ యువతి ఆందోళన వ్యక్తం చేసిన ఘటన హైదరాబాద్‌‌లో చోటుచేసుకుందని ఈనాడు పత్రిక తెలిపింది. ఈ నెల 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కుంట్లూరు రాజీవ్‌ గృహకల్ప కాలనీకి చెందిన లక్ష్మీప్రసన్న(21) వెల్లడించిన వివరాలివీ.. ‘‘గురువారం ఉదయం 8.30 గంటలకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wNWOf6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour