Friday, 25 June 2021

చిక్కుల్లో ఢిల్లీ సర్కార్: అవసరం కంటే 4 రెట్లు అదనంగా, ఆక్సిజన్ వాడకంపై ఆడిట్ లో షాకింగ్ విషయాలు

కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న సెకండ్ వేవ్ సమయంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఆడిట్ కమిటీ ఢిల్లీ ప్రభుత్వం అవసరమైన దానికంటే నాలుగు రెట్లు అదనంగా ఆక్సిజన్ ను కోరిందని తేల్చింది. ఢిల్లీ ప్రభుత్వం కోవిడ్ సంక్షోభం గరిష్టంగా ఉన్న సమయంలో నగరానికి ఆక్సిజన్ అవసరాన్ని నాలుగు రెట్లు పెంచిందని సుప్రీంకోర్టు ప్యానెల్ తన మధ్యంతర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dcwYtu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour