Friday, 25 June 2021

ఏపీకి రిలయన్స్ గుడ్‌బై- 15 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు బ్రేక్- తిరుపతి భూములు వెనక్కి

ఏపీలో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏర్పాటు చేయాలనుకున్న ఎలక్ట్రానిక్స్‌ తయారీ ప్లాంట్‌కు చుక్కెదురైంది. ఈ ప్లాంట్‌ ఏర్పాటు కోసం కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న రిలయన్స్‌ సంస్ద స్ధానికంగా ఏర్పడిన భూవివాదాల నేపథ్యంలో వెనక్కితగ్గింది. ఈ మేరకు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన రిలయన్స్.. గతంలో ఏపీఐఐసీ కేటాయించిన 136 ఎకరాల భూమిని సైతం తిరిగి ఇచ్చేసింది. దీంతో రాయలసీమ జిల్లాల్లో ఏర్పాటవుతుందని భావించిన ఎలక్ట్రానిక్స్ మ్యానిఫ్యాక్చరింగ్ హబ్‌ నిలిచిపోయినట్లయింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gUazU7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour