ఏపీలో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలనుకున్న ఎలక్ట్రానిక్స్ తయారీ ప్లాంట్కు చుక్కెదురైంది. ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న రిలయన్స్ సంస్ద స్ధానికంగా ఏర్పడిన భూవివాదాల నేపథ్యంలో వెనక్కితగ్గింది. ఈ మేరకు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన రిలయన్స్.. గతంలో ఏపీఐఐసీ కేటాయించిన 136 ఎకరాల భూమిని సైతం తిరిగి ఇచ్చేసింది. దీంతో రాయలసీమ జిల్లాల్లో ఏర్పాటవుతుందని భావించిన ఎలక్ట్రానిక్స్ మ్యానిఫ్యాక్చరింగ్ హబ్ నిలిచిపోయినట్లయింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gUazU7
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment