Friday, 25 June 2021

తెలుగు ప్రజలకు సేవ చేయాలనుంది: తిరుమలలో అమరావతి ఎంపీ నవనీత్ కౌర్

తిరుపతి: ప్రముఖ సినీనటి, మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన ఎన్నిక వ్యవహారంలో బాంబే హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. తనపై కొందరు రాజకీయ కుట్రలు చేశారని ఆరోపించారు. ఐదుసార్లు ఎంపీ అయిన వ్యక్తి.. తనపై ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jcgg1h
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour