Friday, 18 June 2021

ప్రొద్దుటూరులో మళ్లీ టిప్పుసుల్తాన్‌ రచ్చ-బీజేపీ నేతల ఎంట్రీతో ఉద్రిక్తత

ఏపీలో సీఎం జగన్‌ సొంత జిల్లా కడపలోని ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్‌ విగ్రహ ఏర్పాటు వివాదం కాకరేపుతోంది. వైసీపీ నేతలతో పాటు స్ధానిక ముస్లింల ప్రోద్భలంతో విగ్రహం ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలను బీజేపీ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండటం ప్రొద్దుటూరులో ఉద్రిక్తతలకు కారణమవుతోంది. హిందువుల ఊచకోతకు కారణమైన టిప్పుసుల్తాన్‌ విగ్రహాన్ని కడప జిల్లా ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసేందుకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gDvaMm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour