Friday, 25 June 2021

కేంద్రం చర్యలు నమ్మకద్రోహమే-ప్రధానితో భేటీలో కశ్మీర్‌ అఖిపక్ష నేతలు

జమ్ముకశ్మీర్ భవిష్యత్తును తేల్చేందుకు నిన్న ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన కీలక భేటీకి హాజరైన అఖిలపక్ష నేతలు తమ అభిప్రాయాల్ని ఆయనకు నిష్కర్షగా చెప్పినట్లు తెలుస్తోంది. మోడీతో జరిగిన భేటీలో వరుసగా తమ అభిప్రాయాలు పంచుకున్న కశ్మీర్‌ నేతలు కేంద్రం ఆర్టికల్ 370 రద్దుతో పాటు కశ్మీర్‌లో తీసుకున్న చర్యలన్నింటినీ వారు తప్పుబట్టినట్లు సమాచారం. తీవ్రవాద నిర్మూలన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3h7pMzS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour