Thursday, 3 June 2021

ఏపీలో నిలకడగా కరోనా-మళ్లీ 11 వేలకు పైగా కొత్త కేసులు- 81కి తగ్గిన మరణాలు

ఏపీలో కరోనా ప్రభావం కొనసాగుతోంది. పగటి పూట కర్ఫ్యూ విధిస్తున్నా కేసుల సంఖ్యలో పెద్దగా మార్పేమీ ఉండడం లేదు. తాజాగా మరోసారి 11 వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం స్పల్పంగా తగ్గడం ఊరటగా చెప్పవచ్చు. గత 24 గంటల్లో 11421 కొత్త కేసులు నమోదు కాగా... 81 మంది కరోనాతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fIvbhs
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour