Thursday, 3 June 2021

ముకుల్ రాయ్‌కి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్: మమతా బెనర్జీ బెనర్జీ ఎంట్రీతో ప్రాధాన్యత

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్‌కు గురువారం ఫోన్ చేశారు. కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సతీమణి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గురువారం ఉదయం 10.26గంటలకు తన తండ్రికి ప్రధాని మోడీ ఫోన్ చేశారని ముకుల్ రాయ్ తనయుడు సుభ్రాంగ్ష్ తెలిపారు. తన తల్లి ఆరోగ్యం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ieOQY8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour