Thursday, 3 June 2021

మహారాష్ట్రలో తగ్గుతున్న కరోనా- ఐదంచెల అన్‌లాక్‌ ప్రకటన, ముంబై ట్రైన్లు మాత్రం ఆలస్యం

దేశవ్యాప్తంగా కల్లోలం సృష్టించిన కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రధాన రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. దీంతో తిరిగి లాక్‌డౌన్‌ నుంచి అన్‌లాక్‌కు వెళ్లేందుకు ఆయా రాష్టాలు సిద్ధమవుతున్నాయి. ఇదే క్రమంలో మహారాష్ట్రలోని ఉద్ధవ్‌ థాక్రే సర్కారు అన్‌లాక్‌ ప్రకటన చేసింది. మహారాష్ట్రలో కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2RnLmHK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour