Tuesday, 11 May 2021

Telangana Lockdown: రంజాన్ ముందు ఇలాగైతే ఓవైసీ చేతిలో కేసీఆర్‌కు దెబ్బలే: బీజేపీ బండి సంజయ్ అనూహ్యం

దక్షిణ భారతంలో కరోనా వైరస్ తీవ్రత తక్కువగా ఉన్న ఏకైక రాష్ట్రంగా ఉన్నప్పటికీ, తెలంగాణలో కొత్త కేసులు, మరణాలు కలవరపెడుతున్నాయి. కేసీఆర్ సర్కారు చెబుతోన్న మరణాలు, కేసుల లెక్కలపై కోర్టులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే కొవిడ్ తీవ్రత తక్కువగా ఉన్నదని, కఠిన ఆంక్షలు ఉండబోవని గట్టిగా చెబుతూ వచ్చిన సీఎం కేసీఆర్..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3biuxEL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour