Tuesday, 11 May 2021

బీహార్ తర్వాత యూపీలో.. నది వెంట మృతదేహాలు: గ్రామాల ప్రజల ఆందోళన

లక్నో: కరోనా మహమ్మారి అనేక మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంటోంది. కరోనా కేసులు పెరుగుతుండటం, ఆస్పత్రుల్లో సరైన వసతులు లేకపోవడం, ఆక్సిజన్ అందకపోవడంతో మనదేశంలో రోజుకు సుమారు వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రెండ్రోజుల క్రితం బీహార్ రాష్ట్రంలోని ఓ నదిలో సుమారు 50 మంది మృతదేహాలు కొట్టుకు రాగా, తాజాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇలాంటి ఘటనే చోటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xVOE5g
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour