Tuesday, 11 May 2021

సైకలాజికల్ స్టూడెంట్‌కు ఒకేసారి ఆరు డోసుల కరోనా వ్యాక్సిన్ ఎక్కించేశారు: ఆ తరువాతేమైంది?

రోమ్: కరోనా వ్యాక్సిన్ ఒక డోసు తీసుకోవాలంటే.. చాలామంది ఇప్పటికీ వెనుకాడుతున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే భయం చాలామందిలో ఉంది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవంటూ ప్రభుత్వాలు చెబుతోన్నాయి. ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించడానికి ప్రధానమంత్రి మొదలుకుని..ముఖ్యమంత్రులు, సినీ స్టార్స్ మొదలుకుని క్రీడాకారుల వరకు టీకాలను తీసుకుంటున్నారు. ప్రజల్లో నెలకొన్న అరకొర భయాందోళనలను పోగొడుతున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tLgYUV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour