Friday, 21 May 2021

Pfizer: నాడు వద్దనుకున్న వ్యాక్సిన్ కోసం.. నేడు అమెరికా ప్రయాణం: త్వరలో కేంద్రమంత్రి టూర్

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ల కొరత దేశాన్ని పట్టి పీడిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. దాన్ని సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. దేశీయంగా వ్యాక్సిన్ల ఉత్పత్తిని రెట్టింపు చేయడంపై దృష్టి పెట్టింది. విదేశాల నుంచి టీకాలను దిగుమతి చేసుకోవడానికీ ప్రాధాన్యత ఇస్తోంది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ వద్ద అపరిష్కృతంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3f6wVRh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour