Friday, 21 May 2021

పరిషత్‌ తీర్పును స్వాగతించిన విపక్షాలు-డివిజన్‌ బెంచ్‌లో అప్పీలుకు జగన్ సర్కార్‌

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై ఏపీ రాజకీయపక్షాలు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. హైకోర్టు ఇచ్చిన తీర్పును విపక్షాలు స్వాగతించాయి. ఇది ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌లో సవాల్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో అప్పీలు చేయబోతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bIFvUp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour