Friday, 21 May 2021

కృష్ణపట్నం జనసంద్రం-ఆనందయ్య కరోనా మందుకు విపరీత డిమాండ్-అల్లోపతి వైద్యుల విమర్శలు పట్టించుకోని జనం

నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో ఆనందయ్య అనే వ్యక్తి ఇస్తున్న ఆయుర్వేద మందు కరోనాకు విరుగుడుగా పనిచేస్తోందన్న ప్రచారం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌లో జనాలు పిట్టల్లా రాలిపోతున్న వేళ ఆనందయ్య మందు అద్భుతంగా పనిచేస్తోందని దాన్ని వాడినవారు చెబుతున్నారు. గత కొద్దిరోజులుగా తండోపతండాలుగా వివిధ రాష్ట్రాల నుంచి అక్కడికి జనం పోటెత్తుతున్నారు. జనం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ynVctT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour