చెన్నై/ పంజాబ్: భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో శత్రుదేశాలను ఆశ్రయించే పరిస్థితి ఎదురైయ్యిందంటే భారత్ లో కరోనా దెబ్బ పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుంతోందని ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. మేము పాకిస్థాన్ నుంచి ఆక్సిజన్ తెప్పించుకుంటామంటే కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదని, ఇప్పుడు మాకు కష్టాలు ఎదురౌతున్నాయని ఓ సీఎం సంచలన ఆరోపణలు చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33iFfGK
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment