టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును, లోకేష్ ను, తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. నీవల్ల దేశానికి, తెలుగు దేశానికి ఏమిటి ఉపయోగం అంటూ చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు విజయసాయిరెడ్డి. ఇదే సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై సైతం విమర్శలు గుప్పించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3el5GCb
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment