Thursday, 6 May 2021

అసైన్డ్ భూములపై జగన్ సంచలనం -వ్యవసాయ భూమికంటే 10శాతం ఎక్కువ పరిహారం -దేశంలో తొలిసారి ఏపీలోనే

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ‘అసైన్డ్ భూములు' వ్యవహారం హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ శివారు మేడ్చల్ జిల్లా దేవరయాజల్ లో అసైన్డ్ భూములు కబ్జా చేశారనే ఆరోపణలతో మంత్రి పదవిని కోల్పోయిన ఈటల రాజేందర్ ను టీఆర్ఎస్ నుంచి కూడా బహిష్కరించే ప్రక్రియ జోరందుకుంది. ఏపీలో మాత్రం అసైన్డ్ భూములకు పరిహారాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vM1CRa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour