Wednesday, 12 May 2021

Blood Moon: సమీపిస్తోన్న తొలి చంద్ర గ్రహణ ఘడియలు: కరోనా కమ్మేసిన వేళ..!

న్యూఢిల్లీ: దేశాన్ని ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి కమ్మేసింది. వైద్య రంగాన్ని పెను సంక్షోభంలోకి నెట్టేసింది. ఏ రాఫ్ట్రం కూడా దీనికి మినహాయింపు కాదు. పలు రాష్ట్రాల్లో కరోనా సృష్టించిన విధ్వంసకర పరిస్థితులు కనిపిస్తోన్నాయి. కరోనా ధాటికి లక్షలాది మంది అనారోగ్యం పాలయ్యారు. రెండున్నర లక్షల మందికి పైగా మృత్యువాత పడ్డారు. పేషెంట్లకు చికిత్సను అందించడానికి ఆసుపత్రులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3o9mfEo
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour