కరోనా బాధితులు అన్న కనికరమే లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో యధేచ్ఛగా అంబులెన్సుల దందా కొనసాగుతోంది. కరోనా పేషెంట్ ను ఆసుపత్రికి తరలించాలి అంటే ఇతర వాహనాలలో తరలించడానికి వీలు లేని పరిస్థితిలో అంబులెన్సులను బుక్ చేస్తున్నారు బాధితులు. అయితే ఇదే అదునుగా చూసుకున్న అంబులెన్స్ ల నిర్వాహకులు అడ్డంగా దోపిడీకి పాల్పడుతున్నారు. కరోనా చికిత్సకు రోజుకు లక్ష..ఆగని ప్రైవేట్ దోపిడీ..వైద్యం సామాన్యులకు అందని ద్రాక్షేనా?
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3obWCCJ
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment