Wednesday, 12 May 2021

ఏపీ, తెలంగాణా సరిహద్దులలో అంబులెన్స్ లకు లైన్ క్లియర్.. కోర్టు అక్షింతల తర్వాత అనుమతి

ఎట్టకేలకు ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్ లకు లైన్ క్లియర్ అయింది. గత రెండు రోజులుగా రామాపురం క్రాస్ రోడ్డు దగ్గర అంబులెన్స్ లను తెలంగాణ పోలీసులు నిలిపివేశారు. దీంతో చాలా మంది కరోనా బాధితులు సైతం దారుణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనిపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రస్తుతం పోలీసులు అంబులెన్స్ లకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3o73GRk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour