Wednesday, 12 May 2021

Cyclone Tauktae: ఇంకో 72 గంటలు: పెను తుఫాన్‌గా: ఆ రెండు రాష్ట్రాల మధ్య తీరం తాకే ఛాన్స్

ముంబై: యావత్ దేశాన్ని ప్రస్తుతం ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి కమ్మేసింది. ఎటు చూసినా కరోనా విలయమే కనిపిస్తోంది. కరోనా ధాటికి లక్షలాది మంది అనారోగ్యం పాలయ్యారు. కరోనా పేషెంట్లకు చికిత్సను అందించడానికి ఆసుపత్రులు చాలట్లేదు. పడకలు సరిపోవట్లేదు. ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది. ఈ పరిణామాల మధ్య తుఫాన్ రూపంలో మరో కొత్త చిక్కు వచ్చి పడబోతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tGbtXh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour