Wednesday, 26 May 2021

కోవిడ్ కట్టడికి పటిష్ట చర్యలు.!సీఎం పెట్టిన గడువు లోపు ధాన్యం కొనుగోలు చేయాలన్న మంత్ర సత్యవతి.!

హైదరాబాద్ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మార్గదర్శనంలో కొనసాగుతున్న లాక్‌డౌన్ వంటి చర్యల వల్ల కోవిడ్ కేసులు తగ్గుతున్నాయని, ఇదే విధానాన్ని కొనసాగిస్తూ కోవిడ్ పరీక్షలు పెంచి, కరోనాను పూర్తిగా కట్టడి చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేసారు. ధాన్యం కొనుగోలుకు కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3flRPw3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour