Wednesday, 26 May 2021

సీజేఐ రమణ ప్రతిపాదనతో ఎంపిక -సీబీఐ కొత్త డైరెక్ట‌ర్‌గా సుబోధ్ కుమార్ జైస్వాల్‌ బాధ్యతల స్వీకారం

భారత దేశానికి సంబంధించి అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (సీబీఐ) నూతన డైరెక్ట‌ర్‌గా ఐపీఎస్ సుబోధ్ కుమార్ జైస్వాల్ బుధవారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 1985 ఐపీఎస్ బ్యాచ్, మహారాష్ట్ర క్యాడర్‌ కు చెందిన ఆయన సీబీఐ డైర‌క్ట‌ర్‌గా రెండేళ్ల పాటు పనిచేయనున్నారు. కొవిడ్ పరిస్థితల నేపథ్యంలో ఎలాంటి హడావుడి లేకుండా జైస్వాల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ukGlNh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour