Wednesday, 26 May 2021

కరోనాపై కేంద్రం సంచలన ప్రకటన-గాలి ద్వారానే వైరస్ వ్యాప్తి-కొవిడ్ ప్రోటోకాల్స్ సవరణ,కొత్త గైడ్ లైన్స్

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం అతి ప్రమాదకరంగా కొనసాగుతున్నది. రోజువారీ కొత్త కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాలు భారీగా నమోదవుతున్నాయి. ఇంకొద్ది రోజుల్లోనే మూడో వేవ్ తప్పదన్న హెచ్చరికలు మరింత ఆందోళన కలుగజేస్తున్నాయి. వైరస్ కట్టడికి వ్యాక్సిన్లే బ్రహహ్మాస్త్రాలని భావిస్తున్నా, కొరత వల్ల వ్యాక్సినేషన్ ముందుకుసాగడంలేదు. ఈక్రమంలోనే వైరస్ వ్యాప్తికి సంబంధించి కేంద్రం సంచలన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yPlpBM
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour