Tuesday, 11 May 2021

Oxygen Express: బెంగళూరులో ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు, కరోనా, ఐసీయూ కష్టాలకు బ్రేక్ !

బెంగళూరు/ చెన్నై: ఐటీ హబ్ తో పాటు కర్ణాటకలో కోవిడ్ రోగుల ప్రాణాలను కాపాడటానికి కేంద్ర, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. సరైన సమయంలో ఆక్సిజన్ అందక ఇప్పటికే కర్ణాటకలో అనేక మంది కోవిడ్ రోగుల ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోయాయని ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో 120 టన్నుల మెడికల్ ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eyHrk2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour