Wednesday, 19 May 2021

లాక్‌డౌన్ లో పోలీసుల కర్తవ్యం సూపర్.!ప్రజల క్షేమం కోసమే లాక్‌డౌన్ అన్న మంత్రి సత్యవతి రాథోడ్.!

మహబూబాబాద్/హైదరాబాద్ : కరోనా క్లిష్ట సమయంలో ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వం తీపుకుంటున్న చర్యలతో పాటు, లాక్‌డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్న పోలీసుల సేవలు, ప్రజల్లో కరోనా పట్ల వారు తీసుకోస్తున్న అవగాహనా కార్యక్రమాలు ఎంతో ఉన్నతంగా ఉన్నాయని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ముఖ్యంగా కరోనా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2RvMwAL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour