Wednesday, 19 May 2021

రఘురామ రిపోర్ట్‌ ఆలస్యంపై హైకోర్టు సీరియస్‌- సర్కారుకు ధిక్కార నోటీసులు

వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు మెడికల్‌ రిపోర్ట్‌ వ్యవహారంపై హైకోర్టు ఇవాళ తీవ్రంగా స్పందించింది. మెడికల్‌ రిపోర్ట్‌ను తామిచ్చిన గడువులోగా ఇవ్వకుండా ఆలస్యం చేయడంపై కోర్టు ధిక్కార చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో విఫలమైనందుకు సీఐడీతో పాటు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌పైనా కోర్టు ధిక్కారం కింద నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wiGHp6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour