Wednesday, 19 May 2021

బోర్లా పడ్డ రఘురామ -చంద్రబాబుకూ శిక్ష -డా.సుధాకర్ తీరన్న సాయిరెడ్డి -సుప్రీంకోర్టుకు చేరిన తెలంగాణ రిపోర్ట్

దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. సీఐడీ కస్టడీలో పోలీసులు తనను టార్చర్ చేశారని ఎంపీ ఆరోపించడంపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు.. రఘురామకు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, చికిత్స నిర్వహించాలని ఆదేశించడం తెలిసిందే. గాయాలకు సంబంధించిన పరీక్షలు ఇప్పటికే పూర్తికాగా, రెండోరోజైన బుధవారం కూడా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bCzY1y
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour