Monday, 31 May 2021

పెరోల్ ఇస్తామన్నా... జైల్లోనే ఉంటామంటూ ఖైదీల వేడుకోలు: ఎక్కడంటే..?

లక్నో: కరోనా మహమ్మారి కారణంగా అనేక అంశాల్లో మార్పులు వచ్చాయి. కరోనా కారణంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖైదీలు వింతగా ప్రవర్తిస్తున్నారు. బెయిల్ ఇస్తాం.. ఇంటికి వెళ్లండి అని అధికారులు అంటే.. ఖైదీలు మాత్రం దయచేసి మమ్మల్ని ఇంటికి పంపొద్దు.. జైల్లోనే ఉండనివ్వండి ప్లీజ్ అంటూ వేడుకుంటున్నారు. రాష్ట్రంలోని తొమ్మి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 21 మంది ఖైదీలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34xVeSg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour