అమరావతి: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆనందయ్య ఆయుర్వేద వైద్యానికి జగన్ సర్కార్ పచ్చజెండా ఊపింది. ఆయన తన వైద్యాన్ని కొనసాగించవచ్చని అధికారికంగా ప్రకటించింది. ప్రాణాంతక కరోనా వైరస్కు విరుగుడుగా ఆయన ఇచ్చే వైద్యాన్ని ఇష్టమైన వారు స్వీకరించవచ్చని స్పష్టం చేసింది. ఆనందయ్య ఇచ్చే మందు హానికరం కాదని జగన్ సర్కార్ తేల్చి చెప్పింది. మందును తయారు చేసే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2SIHZv0
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment