Monday, 31 May 2021

ఏపీలో కర్ఫ్యూ జూన్‌ 10 వరకూ పొడిగింపు- వేళలు మాత్రం యథాతథం

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అయినప్పటికీ పరిస్ధితి పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పగటి పూట కర్ఫ్యూను జూన్ 10 వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వేళల్ని మాత్రం యథాతథంగా ఉంచారు. రాష్ట్రంలో కరోనా పరిస్ధితిపై ఇవాళ సమీక్షించిన సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కరోనా కేసుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2RR5d2i
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour