Tuesday, 25 May 2021

టెన్త్,ఇంటర్ పరీక్షల రద్దుకు జోక్యం చేసుకోండి.!కేంద్ర హోంమంత్రి అమీత్ షాకు లోకేష్ లేఖ.!

అమరావతి/హైదరాబాద్ : రాష్ట్రంలో పది, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల రద్దుకు కేంద్రం జోక్యం కోరుతూ హోంమంత్రి అమీత్ షాకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాసారు. దేశంలోని దాదాపు 14 రాష్ట్రాలతో పాటు ఐసిఎస్‌ఇ, సిబిఎస్‌ఇ బోర్డులు పరీక్షలు రద్దు చేశాయని, ఏపీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా చర్యలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ukjC3W
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour