Tuesday, 25 May 2021

వ్యాక్సిన్ అంటే బెంబేలు-మెడికల్ బృందంపై రాడ్లతో దాడి-మధ్యప్రదేశ్‌లో దారుణ పరిస్థితులు

కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఎంత ముఖ్యమో ప్రభుత్వాలు,ఆరోగ్య సంస్థలు మొత్తుకుంటూనే ఉన్నాయి... అయినా కొన్నిచోట్ల జనం వ్యాక్సిన్ అంటే ఆమడ దూరం పారిపోతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలోని గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ అంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. అంతేనా... వ్యాక్సిన్ వేసేందుకు వచ్చే హెల్త్ కేర్ వర్కర్స్‌పై దాడులకు కూడా పాల్పడుతున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34iJl2l
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour