Tuesday, 25 May 2021

రఘురామ కేసులో సీబీఐ దర్యాప్తుపై ట్విస్ట్‌-జగన్‌, సీఐడీకి ఊరట-కేంద్రానికి సుప్రీం నోటీసులు

ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీఐడీ రాజద్రోహం కేసులు నమోదు చేసిన తర్వాత అరెస్టు చేసింది. అయితే సీఐడీ కస్టడీలో ఆయన్ను కొట్టడంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ రఘురామరాజు తనయుడు భరత్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ కీలక నిర్ణయాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3uhfH8g
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour