Saturday, 1 May 2021

కేసీఆర్-ఈటెల..మధ్యలో బీజేపీ ఎంపీ: మారనున్న పొలిటికల్ ఈక్వేషన్స్‌కు సంకేతమా?

హైదరాబాద్: తెలంగాణలో రాత్రికిరాత్రి అనూహ్య పరిణామాలు ఏర్పడ్డాయి. శరవేగంగా మలుపులు తిరుగుతున్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్.. వాటికి కేంద్రబిందువుగా మారారు. ఆయనపై భూ ఆక్రమణలు రావడం, వాటిని దర్యాప్తు చేపట్టడానికి విజిలెన్స్ విభాగానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశించడం చకచకా సాగిపోయాయి. ఆ వెంటనే- ఈటెల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vM5t0T
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour