హైదరాబాద్: తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్పై వచ్చిన భూకబ్జా ఆరోపణలు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మంత్రిపై వచ్చిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన సీఎం కేసీఆర్.. వెంటనే విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో జరిపిన విచారణలో కీలక విషయాలు వెలుగచూసినట్లు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3t8nJ2w
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment