Saturday, 1 May 2021

మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు: విచారణ షూరూ, కీలక విషయాలు వెల్లడి

హైదరాబాద్: తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై వచ్చిన భూకబ్జా ఆరోపణలు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మంత్రిపై వచ్చిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన సీఎం కేసీఆర్.. వెంటనే విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో జరిపిన విచారణలో కీలక విషయాలు వెలుగచూసినట్లు తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3t8nJ2w
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour