ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారవైసీపీ , ప్రతిపక్ష టీడీపీ పార్టీ నేతల మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి, ఫిల్టర్ లేకుండా నోటికొచ్చినట్టు తిట్టుకుంటూనే ఉన్నారు. ఏ చిన్న సందర్భం దొరికినా సరే తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. నువ్వా అంటే నువ్వా అంటూ ప్రతీ దాన్ని రాజకీయ రచ్చ చేస్తున్నారు. ఇటీవల లోకేష్ చదువుపై తీవ్ర వ్యాఖ్యలతో వైసీపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. టీడీపీ నాయకులు సమాధానం చెప్తున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nEPmyZ
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment