Saturday, 1 May 2021

లోకేష్ చదువు గురించి పదేపదే ప్రశ్నిస్తావ్ ..జగన్ ఏం చదివాడు? వర్ల రామయ్య సూటిప్రశ్న

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారవైసీపీ , ప్రతిపక్ష టీడీపీ పార్టీ నేతల మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి, ఫిల్టర్ లేకుండా నోటికొచ్చినట్టు తిట్టుకుంటూనే ఉన్నారు. ఏ చిన్న సందర్భం దొరికినా సరే తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. నువ్వా అంటే నువ్వా అంటూ ప్రతీ దాన్ని రాజకీయ రచ్చ చేస్తున్నారు. ఇటీవల లోకేష్ చదువుపై తీవ్ర వ్యాఖ్యలతో వైసీపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. టీడీపీ నాయకులు సమాధానం చెప్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nEPmyZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour