Sunday, 23 May 2021

శ్మశానాల్లోనూ అడ్డగోలు దోపిడీ... డబుల్,ట్రిపుల్ ఛార్జీలు... రంగంలోకి జీహెచ్ఎంసీ,కీలక ఆదేశాలు...

కరోనా వేళ హైదరాబాద్‌లోని కొన్ని శ్మశాన వాటికల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ దృష్టికి వచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. నగరంలోని అన్ని శ్మశానాల్లో ఒకే విధమైన ఛార్జీలు వసూలు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి ధరల పట్టికను సూచించేలా శ్మశానాల వద్ద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. సాధారణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oLG9FJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour