Sunday, 23 May 2021

వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం: ఏపీకి చేరుకున్న 4.44 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 4.44 లక్షల కరోనా టీకా డోసులు వచ్చాయ. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కోవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. ఈ తర్వాత రోడ్డు మార్గంలో తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్‌ను తరలించారు. అనంతరం అక్కడ్నుంచి వైద్యారోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్లు తరలివెళ్లనున్నాయి. తాజాగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yIeTwC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour