Sunday, 23 May 2021

విషాదం మిగిల్చిన మౌంటైన్ మారథాన్-21 మంది రన్నర్స్ మృతి-అదే కారణం...

చైనాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 100కి.మీ మౌంటైన్ మారథాన్ రేసులో పాల్గొన్న 21 మంది అనుకోని పరిస్థితుల్లో మృత్యువాత పడ్డారు. పర్వతాలపై మారథాన్ చేస్తున్న క్రమంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవించాయి. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో గడ్డకట్టే చలిని తట్టుకోలేక 21 మంది ప్రాణాలు విడిచారు. వాయువ్య చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో ఉన్న బయిన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3u8aUFT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour