ఏపీలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే కోవిడ్ కేసుల నేపథ్యంలో విద్యాశాఖ పూర్తిస్దాయిలో పనిచేసేందుకు వీల్లేకుండా పోవడం, పరీక్షల నిర్వహణకు కనీసం నెల రోజుల గడువు కావాలని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34nkeva
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment