కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు లాక్డౌన్,కర్ఫ్యూ నిబంధనలు అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినవారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొన్నిసార్లు లాఠీలకు పని చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసుల తీరు మితిమీరుతోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని బరేలీలో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించాడన్న కారణంతో ఓ యువకుడిపై పోలీసులు అమానుషంగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2RIsgwa
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment