Thursday, 27 May 2021

భారత్‌లో కరోనా: మళ్లీ పెరిగింది -కొత్తగా 2.11లక్షల కేసులు, 3,847 మరణాలు -24.19లక్షల యాక్టివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ రెండో దశ విలయం కొనసాగుతున్నది. దాదాపు నెలన్నర తర్వాత రోజువారీ కేసులు 2లక్షల కంటే తక్కువ వచ్చాయని సంతోషించే లోపే మళ్లీ వైరస్ వ్యాప్తి పెరిగింది. అయితే మరణాల సంఖ్య 4వేల మార్కుకు కిందికి రావడం ఊరటకలిగిస్తున్నది. రికవరీలు భారీగా నమోదవుతుండటం మరో సానుకూల అంశం.. Covid పుట్టుకపై 90రోజుల్లో దర్యాప్తు-Joe Biden

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2R1gHQk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour