Saturday, 1 May 2021

షాకింగ్ నిర్ణయం: వైద్యారోగ్యశాఖను సీఎం కేసీఆర్‌కు కేటాయించిన గవర్నర్, ఏ శాఖా లేని మంత్రి ఈటల

హైదరాబాద్: వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సర్కారు సిఫార్సు మేరకు మంత్రి ఈటల రాజేందర్ శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కేటాయిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వైద్యారోగ్యశాఖ సీఎంకు బదిలీ అయ్యింది. ప్రస్తుతం ఏ శాఖ లేని మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tapi03
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour