Saturday, 1 May 2021

ఈటలను సాగనంపేందుకు ముహూర్తం ఫిక్స్.. ఈ రాత్రికే రాజీనామా..? భగ్గుమంటున్న మంత్రి అభిమానులు...

మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద కుదుపు అనే చెప్పాలి. రాజేందర్‌ను సాగనంపేందుకు ప్రీప్లాన్డ్‌గా ఈ వ్యవహారం సాగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి ఈటల కూడా ఇదంతా పక్కా స్కెచ్ అని మీడియా ముఖంగానే ఆరోపించారు. కనీసం ముఖ్యమంత్రి తనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండానే విచారణకు ఆదేశించడం బాధ కలిగించిందన్నారు. మూడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vzGVrO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour