మంత్రి ఈటల రాజేందర్పై భూకబ్జా ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద కుదుపు అనే చెప్పాలి. రాజేందర్ను సాగనంపేందుకు ప్రీప్లాన్డ్గా ఈ వ్యవహారం సాగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి ఈటల కూడా ఇదంతా పక్కా స్కెచ్ అని మీడియా ముఖంగానే ఆరోపించారు. కనీసం ముఖ్యమంత్రి తనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండానే విచారణకు ఆదేశించడం బాధ కలిగించిందన్నారు. మూడు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vzGVrO
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment