Thursday, 27 May 2021

మహానాడులో వైసీపీ టార్గెట్‌గా చంద్రబాబు ఫైర్‌- స్టేట్‌ టెర్రరిజం- జగన్‌కు హితవు

టీడీపీ ఏటా జరుపుకునే మహానాడు డిజిటల్‌గా ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో వర్చువల్‌గా నిర్వహిస్తున్న మహానాడులో అధినేత చంద్రబాబుతో పాటు సీనియర్‌ నేతలంతా జూమ్‌ యాప్‌ ద్వారా పాల్గొంటున్నారు. ఆరంభ ఉపన్యాయం చేసిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేశారు. టీడీపీ క్యాడర్‌ ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇలాంటి పాలన ఎంతోకాలం సాగదంటూ, పద్ధతి మార్చుకోవాలంటూ జగన్‌కు చంద్రబాబు హితవు పలికారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hVws6g
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour