Friday, 21 May 2021

ప్రయివేట్ ఆసుపత్రులు అధిక బిల్లులు వేస్తే కాల్ చేయండి.!రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్.!

హైదరాబాద్ : కరోనా వ్యాధిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దండుకుంటున్న ప్రయివేట్ ఆసుపత్రుల ఆగడాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుంబిగించినట్టు తెలుస్తోంది. కొద్దిపాటి చికిత్సకు లక్షల్లో బిల్లులు వేస్తూ, బిల్లు కడితేనే పేషెంట్ ను డిశ్చార్జీ చేస్తామని మొండిగా వ్యవహరించే ఆసుపత్రులపట్ల కొరడా ఝుళిపించేందుకు టాస్క్ ఫోర్స్ ప్రణాళికలరు రచిస్తోంది. ఏదైనా ఆసుపత్రిలో పేషెంట్ చనిపోతే పూర్తి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QD8HEN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour